కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా?
ఐదేళ్లలో అత్యవసర వైద్య సదుపాయాలు పెంచింది లేదు. వెంటిలేటర్లు, కొత్త ఐసీయూల ఏర్పాటుకు రూపాయి ఖర్చు పెట్టలేదు చంద్రబాబు. ఇపుడు కరోనాలాంటి వ్యాధులు వస్తాయని తనకు ముందే తెలుసుని కథలు చెబుతున్నాడు. బాబు అధికారంలో ఉండగా 108, 104 అంబులెన్సుల్ని మూలన పడేసి ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టి వెళ్లిపోయాడు. అని వైస…