ఆకాశాన్నంటుతున్న ఐ ఫోన్ ధరలు
లాక్ డౌన్ తో దేశంలో ఇప్పటికే ఆర్ధిక పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇప్పుడు ఈ సెగ  స్మార్ట్ ఫోన్లకు తగిలింది. మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాలపై 12 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18 శాతానికి పెరగడంతో ఒక్కసారిగా వాటి ధర రెట్టింపు అయ్యింది. ఆపిల్ ఫోన్ల ఉత్పత్తి ఆగిపోవడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నద…
8న ఉదయం 11: 30 గంటలకు బడ్జెట్‌
రాష్ట్ర శాసనసభలో ఈ నెల 8వ తేదీన(ఆదివారం) ఉదయం 11: 30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో హరీష్‌రావు తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. రేపటి బడ్జెట్‌ నేపథ్యంలో రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్…
శాసనసభ రేపటికి వాయిదా
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ప్రవేశపెట్టారు. ఈ …
<no title>ఉల్లి.. దిగిరావే తల్లీ!
ఉల్లి.. దిగిరావే తల్లీ! ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కొండెక్కి కూర్చొని దిగిరానంటోంది. దీని ధర రోజురోజుకు పరుగులు తీస్తోంది. బహిరంగ మార్కెట్‌లో సెంచరీ కొట్టేసింది. ఫలితంగా నగరవాసికి కూరలో ఉల్లిగడ్డ కరువైంది. నగరానికి డిమాండ్‌కుసరిపడా దిగుమతి లేకపోవడంతో ధర అమాంతం పెరిగింది. కొంతఉపశమనం కలిగించేందుకు …
Image
‘మేమిద్దరం ఇప్పుడు రాజకీయాలు వదిలేశాం’
సైరా నరసింహారెడ్డి  చ్రితం చాలా బాగుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బుధవారం తన నివాసంలో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి వెంకయ్య, ఆయన కుటుంబసభ్యులు సైరా చిత్రాన్ని వీక్షించారు. అనంతరం వెంకయ్య సైరా చిత్రంపై తన స్పందన తెలియజేశారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీయడం …